ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-12-04T04:44:31+05:30

కడప నగరం రవీంద్రనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తాలుకా సీఐ నాగభూషణం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (క్రైం), డిసెంబరు 3: కడప నగరం రవీంద్రనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తాలుకా సీఐ నాగభూషణం తెలిపారు. సీఐ వివరాల మేరకు రవీంద్రనగర్‌కు చెందిన షేక్‌ మహమ్మద్‌ మునీర్‌బాషా (32) గత నెల 26న తెల్లవారుజామున సిలిండరు పేలి మునీర్‌ బాషాతో పాటు అతని భార్య షేక్‌ కరీం గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Updated Date - 2020-12-04T04:44:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising