ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40మందికి కరోనా పరీక్షలు

ABN, First Publish Date - 2020-05-12T10:59:49+05:30

ఇతర ప్రాంతాల్లో ఉండి తమ స్వగ్రామాలకు వచ్చిన 40మందికి సిద్దవటం పీహెచ్‌సీలో వైద్యాధికారి క్రిష్ణచైతన్య కరోనాపరీక్షలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దవటం, మే11 : ఇతర ప్రాంతాల్లో ఉండి తమ స్వగ్రామాలకు వచ్చిన 40మందికి సిద్దవటం పీహెచ్‌సీలో వైద్యాధికారి క్రిష్ణచైతన్య కరోనాపరీక్షలు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో పి.కొత్తపల్లెలో 20మంది, మాధవరంలో 20మందికి కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. మిగిలిన వారికి మంగళవారం నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2020-05-12T10:59:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising