ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

21 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN, First Publish Date - 2020-12-04T05:42:16+05:30

జిల్లాలో బుధవారం ఉదయం 8గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల్లోపు మరో 21 మందిలో కరోనా వైరస్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప, డిసెంబరు 3 (ఆంరఽధజ్యోతి): జిల్లాలో బుధవారం ఉదయం 8గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల్లోపు మరో 21 మందిలో కరోనా వైరస్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ప్రకటించింది. మరొకరు మృతిచెందారు. కోవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్న 39 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటివరకు 522 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 54,617కు చేరుకుంది. 53,946 మంది కోలుకున్నారు. 233 మంది హోం ఐసోలేషనలో చికి త్స పొందుతున్నారు.

Updated Date - 2020-12-04T05:42:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising