ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 37 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN, First Publish Date - 2020-11-26T05:41:16+05:30

జిల్లాలో 24 గంటల వ్యవధిలో మరో 37 మంది కరోనా వైరస్‌ బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప, నవంబరు 25 (ఆంద్రజ్యోతి): జిల్లాలో 24 గంటల వ్యవధిలో మరో 37 మంది కరోనా వైరస్‌ బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54,356కు చేరుకుంది. ఇప్పటి వరకు 520 మంది మృత్యువాత పడ్డారు. కోవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 50 మందిని డిశ్చార్జి చేశారు. 53,547 మంది కోలుకున్నారు. 355 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.


Updated Date - 2020-11-26T05:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising