ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-05-26T05:30:00+05:30

జిల్లాలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(కలెక్టరేట్‌), మే 25: జిల్లాలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ జిల్లా ప్రజలకు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈనెల 23 నుంచి ఎండలు భగ్గుమనడంతో పాటు రాబోయే రోజుల్లో వడగాల్పులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. నీరు, మజ్జిగ, కొబ్బెర నీళ్లు లాంటివి ఎక్కువగా తీసుకోవాలన్నారు. అత్యవసరమైతే వైఎ్‌సఆర్‌ టెలీమెడిసిన్‌ వైద్య సేవలు టోల్‌ ఫ్రీ నెం.14410కు, టెలీ కన్సల్టెన్సీ కోసం 08562-244070కు ఫోన్‌ చేసి వైద్య సేవలు పొందవ చ్చన్నారు.

Updated Date - 2020-05-26T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising