ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ మద్యం విక్రయాలు నిలిపివేయాలని నిరసన

ABN, First Publish Date - 2020-05-11T11:38:56+05:30

ప్రభుత్వ మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఏపీ మహిళా సమాఖ్య ఆర్గనైజింగ్‌ కార్యదర్శి చెన్నూరు క్రిష్ణవేణి ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేకోడూరు రూరల్‌, మే, 10: ప్రభుత్వ మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఏపీ మహిళా సమాఖ్య ఆర్గనైజింగ్‌ కార్యదర్శి చెన్నూరు క్రిష్ణవేణి ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్య నిషేదాన్ని అమలు చేయాలని డిమాండు చేశారు. అనంతరం రైల్వేకోడూరు ఎక్సైజ్‌శాఖ సీఐ చంద్రశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు.నాయకురాళ్లు నరసమ్మ, చిన్నక్క, వెంకటసుబ్బమ్మ, పెంచలమ్మ, రామాంజనేయమ్మ, గంగా, వరలక్ష్మీ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-11T11:38:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising