ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వామ్మో... చిరుతలు

ABN, First Publish Date - 2020-12-30T05:13:47+05:30

సురభి గ్రామంలో రెండు రోజులుగా ఒక చిరుత, నాలుగు పిల్లలు సంచరిస్తున్నట్లు ప్రజలు తెలిపారు.

రోడ్డుపై గుంపులుగా వెళుతున్న నెమళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భయాందోళనలో ప్రజలు 

చక్రాయపేట, డిసెంబరు 29: సురభి గ్రామంలో రెండు రోజులుగా ఒక చిరుత, నాలుగు పిల్లలు సంచరిస్తున్నట్లు ప్రజలు తెలిపారు. రెడ్డివా రి పల్లె, బీటీపల్లె, గాజులపేట, కుప్పగుట్టపల్లె ప్రాంతాల మామిడితోట ల్లో చిరుతలు సంచారం చేయడంతో రైతులు పొలాల్లోకి వెళ్లలేకపోతు న్నారు. ఎక్కడ దాడి చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఫారెస్టు అధికారులకు తెలియజేస్తే వారు  గాలిస్తున్నట్లు తెలిపారు.

గుంపులుగా నెమళ్లు...

మండలంలోని పలు గ్రామాల్లో నెమళ్లు గుంపు లుగా వెళుతు న్నాయి. కె ఎర్ర గుడి గ్రామం దేశాయ్‌ మాధ వరెడ్డి ఎస్టేట్‌ చిలేకాంపల్లె గ్రామం గొంది పల్లె వద్ద నెమళ్లు మందల్లా కనిపిస్తున్నాయి. ఇది వరకు ఎన్నడూ ఇలా చూడలేదని రైతులు అంటున్నారు. మనుషులు దగ్గరికెళ్లినా భయపడడంలేదని, రోడ్డుపైనే నెమ్మదిగా వెళ్తున్నాయి.

Updated Date - 2020-12-30T05:13:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising