ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ భవనాలకు రంగు మార్చండి

ABN, First Publish Date - 2020-06-28T07:18:28+05:30

గ్రామ, వార్డు సచివాలయ భవనాలకు రంగులు మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్నింటికీ తెలుపు రంగు వేయాలని, అయితే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెలువడిన ప్రభుత్వ ఆదేశాలు


కడప, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ భవనాలకు రంగులు మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్నింటికీ తెలుపు రంగు వేయాలని, అయితే ప్రతి కేంద్రానికి సీఎం జగన్‌ ఫొటో ఉంచాలని సూచించింది. వైపీపీ పోలిన రంగులను ప్రభుత్వ కార్యాలయాలకు వేయడం పట్ల పలువురు హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు వ్యతిరేకించింది. అయితే ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. రంగులపై సుప్రీం కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ నేపథ్యంలో శనివారం ప్రభుత్వం ఇచ్చిన తాజా ఆదేశాలతో జిల్లాలోని 885 గ్రామ, వార్డు సచివాలయాల రంగు మార్చనున్నారు. దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ తమకు ఇంకా అధికారికంగా సమాచారం రాలేదని, కలెక్టర్‌ ఆదేశిస్తే రంగులు మారుస్తామని చెప్పారు.

Updated Date - 2020-06-28T07:18:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising