ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ ఆక్రమణపై కేసు నమోదు

ABN, First Publish Date - 2020-10-25T11:22:43+05:30

చెరువు తట్టు పోరంబోకు భూములను ఆక్రమించిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మోహన్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోరుమామిళ్ల, అక్టోబరు 24: చెరువు తట్టు పోరంబోకు భూములను ఆక్రమించిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మోహన్‌ తెలిపారు. కవలకుంట్ల పంచాయతీ పరిధి బుచ్చంపల్లె చెరువుకు సంబంధించి 42 సర్వేనెంబరులో 50 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందన్నారు. ఇందులో ఆక్రమణకు పాల్పడిన ఆరుగురిపై తహసీల్దరు అయూబ్‌ఖాన్‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-10-25T11:22:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising