ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసు నమోదు

ABN, First Publish Date - 2020-07-06T10:23:35+05:30

ప్రభుత్వ పథకాలను అడ్డుకు న్నందుకు అధికారులను, ఎమ్మెల్సీని ఇబ్బందులకు గురి చేసినందుకు 35 మందిపై కేసు నమోదు చేసినట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోరుమామిళ్ల, జూలై 5 : ప్రభుత్వ పథకాలను అడ్డుకు న్నందుకు అధికారులను, ఎమ్మెల్సీని ఇబ్బందులకు గురి చేసినందుకు 35 మందిపై కేసు నమోదు చేసినట్లు మైదుకూరు డీఎస్పీ విజయకుమార్‌ తెలిపారు. ఆదివారం పోలీసుస్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 3న నరసాపురంలో ప్రభుత్వ అభివృద్ధి పథకాలను వారు అడ్డుకున్నారన్నారు. ఈ సంఘటనకు పాల్పడిన వారిపై ఇప్పటికి 13 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు.


‘కారును అడ్డుకున్నది మేమే.. అరెస్టు చేయండి’

కాశినాయన: ఎమ్మెల్సీ కారును అడ్డుకున్నది మ హిళలైతే పురుషులపై కేసులు ఎలాపెడతారని నర్సాపు రానికి చెందిన మహిళలు ఆదివారం అరెస్ట్‌ చేయడానికి వచ్చిన పోలీసులను ప్రశ్నించారు. కారును అడ్డుకున్నది తామేనని, తమనే అరెస్ట్‌ చేయాలని పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోవడం విశేషం.

Updated Date - 2020-07-06T10:23:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising