ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈతకు వెళ్లి బాలుడు మృతి

ABN, First Publish Date - 2020-12-14T04:51:40+05:30

మండల పరిధిలోని కేతరాచపల్లె పక్కనే ఉన్న రాజులమడుగులో ఆదివారం ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి చెందాడు.

భరత్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుల్లంపేట, డిసెంబరు13 : మండల పరిధిలోని కేతరాచపల్లె  పక్కనే ఉన్న రాజులమడుగులో ఆదివారం ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి చెందాడు. వత్తలూరు అగ్రహారానికి చెందిన వద్ది భరత్‌(13) తన మేనమామ స్వగ్రామమైన కేతరాచపల్లె గ్రామానికి మూడు రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి పక్కనే ఉన్న రాజులమడుగులో ఈతకు వెళ్లాడు. మడుగులో లోతు ఎక్కువగా ఉండటం, దీనికితోడు ఈత రాకపోవడంతో మృతి చెందాడు. పుల్లంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-14T04:51:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising