ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8న భారత్‌బంద్‌ విజయవంతం చేద్దాం

ABN, First Publish Date - 2020-12-06T05:05:04+05:30

రైతు ఆందోళనకు మద్దతుగా ఈ నెల 8న జరగనున్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఈశ్వరయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య

కడప(రవీంద్రనగర్‌),డిసెంబరు 5: రైతు ఆందోళనకు మద్దతుగా ఈ నెల 8న జరగనున్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు. శనివారం సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిత్యావసర వస్తువుల చట్టం సవరణ చేయడం వల్ల చౌకదుకాణాల ద్వారా పేదలకు నిత్యావసర వస్తువులు దూరమవుతాయ న్నారు. వెంటనే వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వీరశేఖర్‌, రామయ్య ఎల్‌.నాగసుబ్బారెడ్డి, చంద్ర, బషీరున్నీసా, ఎంవీ సుబ్బారెడ్డి, రమణ, వెంకటశివ, శేఖర్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising