ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ ఉత్పత్తులపై అవగాహన

ABN, First Publish Date - 2020-05-11T11:37:26+05:30

వ్యవసాయ ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తున్నట్లు ఏడీఏ అన్నయ్యరెడ్డి, ఏవో చంద్రశేఖర్‌రెడ్డిలు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, మే 10: వ్యవసాయ ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తున్నట్లు  ఏడీఏ అన్నయ్యరెడ్డి, ఏవో చంద్రశేఖర్‌రెడ్డిలు సూచించారు. ఆదివారం  పట్టణంలోని మార్కెట్‌యార్డు ఆవరణలో రైతు భరోసా గోదాము వద్ద సంబందిత అధికారుల కు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జమ్మలమడు గు పట్టణంలో 11 సచివాలయాల్లో రైతు భరోసాకు సంబందించిన ఉత్పత్తులకు సంబందించి రైతులు శిక్షణ పొందవచ్చన్నారు. ఈనెల 15 నుంచి  రైతుల కు ఈ కేంద్రాల వద్ద విత్తనాలు, పురుగు మందులు తదితరవన్నీ వారి వారి ఇళ్లకు డోర్‌డెలివరి అందిస్తామన్నారు. ఆర్డర్‌ చేసుకున్న రైతులు సంబందిత సచివాలయాల వద్ద పురుగు మందులు, వ్యవసాయ సంబందించి వస్తువులను పొందాలన్నారు. సంబందిత అధికారులు ఈ-మిషన్‌ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌పై రైతు భరోసా కేంద్ర విధి విధానాలపై శిక్షణ కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారులు, వీఆర్‌ఏలు తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-11T11:37:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising