ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా ఏపీ సెట్‌

ABN, First Publish Date - 2020-12-21T05:21:44+05:30

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబులిటి టెస్ట్‌ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఎనిమిది కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు.

పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న యూటీసీ అబ్జర్వర్‌ డాక్టర్‌ గుప్త
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(వైవీయూ), డిసెంబరు 20: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబులిటి టెస్ట్‌ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఎనిమిది కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు 1968 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 448 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీసెట్‌ రీజినల్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎనిమిది సెంటర్లలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించామని, యూనివర్శిటీ బ్రాంచ్‌ కన్వీనర్‌ అబ్జర్వర్‌ డాక్టర్‌ గుప్త, ఏపీసెట్‌ ప్రత్యేక అబ్జర్వర్‌ రఘునాథరెడ్డి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. 

Updated Date - 2020-12-21T05:21:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising