ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేతనాలివ్వాలంటూ ఆందోళన

ABN, First Publish Date - 2020-12-31T05:06:50+05:30

గ్రీన్‌ అంబాసిడర్లకు 18 నెల ల వేతనాలు చెల్లించాలని ఎంపీడీఓ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు.

ఆందోళన చేస్తున్న ఏఐటీయూసీ నేతలు, గ్రీన్‌ అంబాసిడర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు, డిసెంబరు 30:  గ్రీన్‌ అంబాసిడర్లకు 18 నెల ల వేతనాలు చెల్లించాలని ఎంపీడీఓ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, యూనియన్‌ నేత కేసీ బాదుల్లా, కార్యదర్శి ఏవీ శివరాం మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ కింద గ్రామీణ ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ  వస్తున్న వారికి వేతనాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ మేరకు ఎంపీడీఓ కుళాయమ్మకు వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో నేతలు శ్రీరాములు, వెంకట సుబ్బయ్య, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T05:06:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising