ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌తో పాటు రూ.5 వేలు ఇవ్వాలి

ABN, First Publish Date - 2020-03-25T09:59:48+05:30

రాష్ట్రంలో 22వ తేది నుంచి కరోనా కర్ఫ్యూ వల్ల సాధారణ ప్రజలు ఉపాధి కోల్పోయారని, వచ్చే నెల 4వ తేదీన ఒక్కో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (కోటిరెడ్డిసర్కిల్‌), మార్చి 24: రాష్ట్రంలో 22వ తేది నుంచి కరోనా కర్ఫ్యూ వల్ల సాధారణ ప్రజలు ఉపాధి కోల్పోయారని, వచ్చే నెల 4వ తేదీన ఒక్కో కుటుంబానికి రేషన్‌తో పాటు రూ.వెయ్యి ఇస్తామని సీఎం ప్రకటించడం సరైంది కాదని, తక్షణమే పేదలకు గ్రామ వలంటీర్ల ద్వారా రేషన్‌తో పాటు రూ.5 వేలు అందించాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.హరిప్రసాద్‌ అన్నారు. కడప నగరం హరిటవర్స్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో బీసీ సెల్‌ కార్యదర్శి మాసాకోదండరామ్‌, సీనియర్‌ నాయకుడు అమీర్‌బాషలు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-25T09:59:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising