ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఏడీ

ABN, First Publish Date - 2020-12-04T04:30:08+05:30

ఇటీవల తుఫాను కారణంగా పింఛా ప్రాజెక్టు కట్ట తెగి వరద నీటి ఉధృతితో దెబ్బతిన్న పంటలను గురువారం వ్యవసాయశాఖ ఏడీ సావిత్రి పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుండుపల్లె, డిసెంబరు3: ఇటీవల తుఫాను కారణంగా పింఛా ప్రాజెక్టు కట్ట తెగి వరద నీటి ఉధృతితో దెబ్బతిన్న పంటలను గురువారం వ్యవసాయశాఖ ఏడీ సావిత్రి పరిశీలించారు. మండల పరిధిలో పంటలు తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలైన నుముడుంపాడ, రాయవరం పంచాయతీల్లో వరి, వేరుశనగ తదితర పంటలను మెఎ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద కారణంగా వరి, వేరుశనగతో పాటు ఇతర పంటలకు అపారణస్టం జరిగిందని, నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు నివేదికలు తయారు చేస్తున్నారని తెలిపారు. రైతులు అధికా రులకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏఓ మురళీధర్‌, ఏఈవో రమణ, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:30:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising