ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం

ABN, First Publish Date - 2020-12-06T05:04:41+05:30

స్కూటర్‌ను ఆర్టీసీ బస్సు డీకొనడంతో బి.మఠం మండలం ముడమాలకు చెందిన బాలాజీ (14) దుర్మరణం చెందిన సంఘటన శనివారం సాయంత్రం మైదుకూరు మండలంలోని అక్కులా యపల్లె వద్ద చోటుచేసుకుంది.

ప్రమాదంలో మృతిచెందిన బాలాజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు, డిసెంబరు 5: స్కూటర్‌ను ఆర్టీసీ బస్సు డీకొనడంతో బి.మఠం మండలం ముడమాలకు చెందిన బాలాజీ (14) దుర్మరణం చెందిన సంఘటన శనివారం సాయంత్రం మైదుకూరు మండలంలోని అక్కులా యపల్లె వద్ద చోటుచేసుకుంది. పోలీసుల స మాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాలాజీ తన మేనత్త కొండమ్మ, మరో పాపతో కలిసి ద్విచక్ర వాహనంపై మైదుకూరు పట్టణ పరిధిలోని క్రిష్ణాపురానికి బయలుదేరాడు. మదురవాడ డిపోకు చెందిన బస్సు ప్రొద్దుటూరు నుంచి మదురవాడకు వెళుతూ అక్కులాయపల్లె వద్ద అదుపుతప్పి బాలాజీని ఢీకొంది. దీంతో బాలాజీ అక్కడికక్కడే దుర్మరణం చెందగా గాయపడిన కొండమ్మను ఆస్పత్రికి తరలించారు.పాప సురక్షితంగా బయ టపడిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2020-12-06T05:04:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising