ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు స్కూటర్లు ఢీ

ABN, First Publish Date - 2020-12-03T04:40:56+05:30

మండలంలోని కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారిలోని చిట్లూరు గ్రామం పాలన్నగారిపల్లె బ్రిడ్జి దగ్గర రెండు స్కూటర్లు ఎదురుగా ఢీకొన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామాపురం, డిసెంబరు2: మండలంలోని కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారిలోని చిట్లూరు గ్రామం పాలన్నగారిపల్లె బ్రిడ్జి దగ్గర రెండు స్కూటర్లు ఎదురుగా ఢీకొన్నాయి. దీంతో స్కూటర్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలైనట్లు రామాపురం పోలీసులు తెలిపారు. రాయచోటి నుంచి కడప వైపు ఒకరు, కడప వైపు నుంచి రాయచోటి వైపు ఒకరు స్కూటర్లలో వస్తూ ఢీకొన్నారు. పోలీసుల సమాచారం మేరకు తీవ్రగాయాలతో ఉన్న వ్యక్తి వద్ద ఏ ఆధారాలు లేవని, అతను మాట్లాడే స్థితిలో లేడని, ముక్కు నుంచి రక్తం వస్తోందన్నారు. వెంటనే 108 వాహనంలో క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

Updated Date - 2020-12-03T04:40:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising