ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

ABN, First Publish Date - 2020-05-12T10:58:52+05:30

వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఉద్యా న పంటలను గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిట్వేలి, మే11 : వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఉద్యా న పంటలను గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మలిశెట్టి రాహుల్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం మండల పరిధిలోని వెంకటరాజుపల్లెలో  ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మలిశెట్టి వెంకటయ్య, వై.భాస్కర్‌, లక్ష్మీకర్‌రెడ్డి, జతిన్‌, శంకరయ్య, వెంకటేశ్వర్లు, బాబు, జనార్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-12T10:58:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising