ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

545 పాజిటివ్‌ కేసులు

ABN, First Publish Date - 2020-09-25T11:19:35+05:30

జిల్లాలో 24 గంటల వ్యవధిలో 545 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగ్గురి మృతి


కడప, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 24 గంటల వ్యవధిలో 545 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 41,669కి చేరింది. మరో ముగ్గురు మృతి చెందారు. మృతుల సంఖ్య 425కి చేరింది. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 311 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 37,808 మంది కరోనా నుంచి కోలుకున్నారు. హోం ఐసోలేషన్‌లో 2520 మంది చికిత్స పొందుతున్నారు. 3,77,617 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

Updated Date - 2020-09-25T11:19:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising