ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

368 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN, First Publish Date - 2020-09-26T06:46:51+05:30

జిల్లాలో మరో 368 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 42,03

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 368 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 42,037కు చేరింది.


మరో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు 428 మంది కరోనాతో మృతిచెందారు. చికిత్స పొంది కోలుకున్న 477 మందిని డిశ్చార్జి చేశారు. జిల్లాలో మొత్తం 38,285 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Updated Date - 2020-09-26T06:46:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising