ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

34 మంది రాజస్థాన్‌ కూలీలు క్వారంటైన్‌కు తరలింపు

ABN, First Publish Date - 2020-05-14T10:44:26+05:30

రాజస్థాన్‌కు చెందిన 34 మంది వలస కూలీలు బుధవారం చిత్తూరు జిల్లా భాకరాపేట నుంచి ద్విచక్రవాహనాల్లో వస్తూ సంబేపల్లె పోలీసులకు పట్టుబడడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంబేపల్లె, మే 13: రాజస్థాన్‌కు చెందిన 34 మంది వలస కూలీలు బుధవారం చిత్తూరు జిల్లా భాకరాపేట నుంచి ద్విచక్రవాహనాల్లో వస్తూ సంబేపల్లె పోలీసులకు పట్టుబడడంతో వారిని ఆర్టీసీ బస్సు ద్వారా క్వారంటైన్‌కు తరలించినట్లు పులివెందుల డీఎస్పీ వాసుదేవన్‌ తెలియజేశారు.సంబేపల్లె ఎస్‌ రాజారమేష్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాగామండల పరిధిలోని గుట్టపల్లె చెక్‌పోస్టున పులివెందుల డీఎస్పీ వాసుదేవన్‌, స్పెషల్‌ డీఎస్పీ ప్రసాద్‌రావు పరిశీలించారు.  

Updated Date - 2020-05-14T10:44:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising