ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

276 పాజిటివ్‌ కేసులు

ABN, First Publish Date - 2020-09-15T11:01:12+05:30

276 పాజిటివ్‌ కేసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నలుగురు మృతి

కడప, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : గత పదిరోజులతో పోలిస్తే సోమవారం కరోనా కేసుల నమోదు సంఖ్య తగ్గింది. 276 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీటితో కలిసి కరోనా బాధితుల సంఖ్య 36,922కు చేరింది. కరోనాతో నలుగురు మృతి చెందారు. ఇప్పటి దాకా కరోనా బారిన పడి 381 మంది మృత్యువాత పడ్డారు. కరోనా సోకి కొవిడ్‌ ఆస్పత్రులు, సెంటర్లలో చికిత్స పొందుతూ 1021 మంది సోమవారం డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి దాకా కోలుకున్న వారి సంఖ్య 30,807కు చేరింది. ప్రస్తుతం కొవిడ్‌ ఆస్పత్రుల్లో 1562, హోం ఐసోలేషన్‌లో 4019 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, టి.సుందుపల్లి, రైల్వేకోడూరు మండలాల్లో సంజీవని బస్సుల ద్వారా కరోనా శ్వాబ్‌ టెస్ట్‌లు చేయనున్నారు. 


Updated Date - 2020-09-15T11:01:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising