ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైత్‌ నుంచి 156 మంది రాక.. క్వారంటైన్ కు తరలింపు..

ABN, First Publish Date - 2020-06-29T23:20:26+05:30

కువైత్‌ నుంచి జిల్లావాసులు 156 మంది ఆదివారం ఉదయం రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్‌ కళాశాలకు చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

130 మంది రాజంపేట అన్నమాచార్యకు

26 మంది మహిళలు ఉద్యానవన కళాశాలకు తరలింపు 


రాజంపేట (కడప) : కువైత్‌ నుంచి జిల్లావాసులు 156 మంది ఆదివారం ఉదయం రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్‌ కళాశాలకు చేరుకున్నారు. ఇందులో 26 మంది మహిళలు ఉండగా వారిని అనంతరాజుపేట ఉద్యానవన కళాశాలకు తరలించారు. కువైత్‌ నుంచి వచ్చిన వారిలో కొందరు హైదరాబాదు నుంచి, మరికొందరు చెన్నై విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సుల్లో ఆదివారం ఉదయం రాజంపేట అన్నమాచార్యకు చేరుకున్నారు. వీరికి రాజంపేట రెవెన్యూ, వైద్య, పోలీసు సిబ్బంది స్వాగతించి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. వీరందరికీ రేపటి నుంచి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తహసీల్దారు రవిశంకర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-06-29T23:20:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising