ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15 వేలు దాటేశ

ABN, First Publish Date - 2020-08-12T05:30:00+05:30

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 364 మందికి వైరస్‌ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 15004కు చేరుకుంది. కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 161కు చేరుకుంది. ఫాతిమా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నేడు 364 పాజిటివ్‌ కేసులు నమోదు

 ఏడుగురి మృతి


కడప, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 364 మందికి వైరస్‌ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 15004కు చేరుకుంది. కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 161కు చేరుకుంది. ఫాతిమా, రిమ్స్‌ కొవిడ్‌ సెంటర్లలో చికిత్స పొందిన 497 మందిని డిశ్చార్జి చేసినట్లు కలెక్టరు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో మొత్తం 8578 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపారు.

Updated Date - 2020-08-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising