కడప: రిమ్స్లో విషాదం
ABN, First Publish Date - 2020-06-11T17:31:16+05:30
కడప: రిమ్స్లో విషాదం
కడప: జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చి బాలింత మృతి చెందింది. మృతదేహానికి రాత్రికి రాత్రే పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. కరోనాతో మరణించిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే రిపోర్టుపై మృతురాలి బంధువుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2020-06-11T17:31:16+05:30 IST