కడప ఒంటిమిట్టలో రాముల వారి కళ్యాణోత్సవం
ABN, First Publish Date - 2020-04-08T00:19:31+05:30
కడప ఒంటిమిట్టలో రాముల వారి కళ్యాణోత్సవం
కడప: ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణోత్సవం జరిగింది. కరోనా ఎఫెక్ట్ కారణంగా.. హంగూఆర్భాటాలు, భక్తులు లేకుండా ఆలయ అర్చకులు, గ్రామపెద్దల సమక్షంలో మాత్రమే ఆలయ అధికారులు రాములవారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోనే టీటీడీ అధికారులు కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి కళ్యాణోత్సవాన్ని జరిపించారు.
Updated Date - 2020-04-08T00:19:31+05:30 IST