ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ చాలా మొండివాడు: జ్యోతుల నెహ్రూ

ABN, First Publish Date - 2020-06-07T00:53:52+05:30

ఏపీలో వనరుల్ని ఎలా దోచుకోవాలో సీఎం జగన్‌కు పూర్తి అవగాహన ఉందని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు దోచుకుని.. ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారని ఎద్దేవాచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో వనరుల్ని ఎలా దోచుకోవాలో సీఎం జగన్‌కు పూర్తి అవగాహన ఉందని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు దోచుకుని.. ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారని ఎద్దేవాచేశారు. ఎవరు చెప్పినా సీఎం జగన్‌ వినడం లేదని, అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు బాధను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జగన్‌ చాలా మొండివాడు.. తాను అనుకున్నదే నిజం అని నమ్ముతాడని ఆరోపించారు. వ్యాపారస్తుడిలా జగన్‌ వ్యవహరిస్తున్నారని జ్యోతుల నెహ్రూ దుయ్యబట్టారు.

Updated Date - 2020-06-07T00:53:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising