హిందువులను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు: జ్యోతుల నెహ్రూ
ABN, First Publish Date - 2020-09-18T18:40:27+05:30
అమరావతి: రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించి.. హిందువులను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని..
అమరావతి: రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించి.. హిందువులను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఆలయాల మీద దాడులపై నిరసన తెలిపేందుకు వెళ్లినవారిని.. ప్రభుత్వం నియంత్రించడం దురదృష్టకరమని జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు.
Updated Date - 2020-09-18T18:40:27+05:30 IST