టీటీడీ తిరుపతి జేఈవో బసంత్కుమార్ ఇంట్లో చోరీ
ABN, First Publish Date - 2020-05-23T16:39:01+05:30
నగరంలో దొంగలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. టీటీడీ తిరుపతి జేఈవో బసంత్కుమార్ ఇంట్లో చోరీకి తెగబడ్డారు. జేఈవో బసంత్
తిరుపతి: నగరంలో దొంగలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. టీటీడీ తిరుపతి జేఈవో బసంత్కుమార్ ఇంట్లో చోరీకి తెగబడ్డారు. జేఈవో బసంత్ ఇంట్లో రూ.6లక్షల 30వేల విలువైన బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-05-23T16:39:01+05:30 IST