ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ తిరుపతి జేఈవో బసంత్‌కుమార్‌ ఇంట్లో చోరీ

ABN, First Publish Date - 2020-05-23T16:39:01+05:30

నగరంలో దొంగలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. టీటీడీ తిరుపతి జేఈవో బసంత్‌కుమార్‌ ఇంట్లో చోరీకి తెగబడ్డారు. జేఈవో బసంత్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: నగరంలో దొంగలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. టీటీడీ తిరుపతి జేఈవో బసంత్‌కుమార్‌ ఇంట్లో చోరీకి తెగబడ్డారు. జేఈవో బసంత్‌ ఇంట్లో రూ.6లక్షల 30వేల విలువైన బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-05-23T16:39:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising