ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టును ఆశ్రయించిన జేసీ ఫ్యామిలీ

ABN, First Publish Date - 2020-06-22T15:19:59+05:30

బెయిల్ కోసం జేసీ ఫ్యామిలీ హైకోర్టును ఆశ్రయించింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిలకు బెయిల్ ఇవ్వాలంటూ ప్రభాకర్ రెడ్డి భార్య న్యాయస్థానంలో పిటిషన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: బెయిల్ కోసం జేసీ ఫ్యామిలీ హైకోర్టును ఆశ్రయించింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిలకు బెయిల్ ఇవ్వాలంటూ ప్రభాకర్ రెడ్డి భార్య న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని, అలాగే అక్రమ అరెస్టులు చేసిందని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. భర్తకు, కుమారుడికి బెయిల్ ఇవ్వాలంటూ ఆమె కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌పై ఇవాళ ధర్మాసనం విచారించనుంది.


Updated Date - 2020-06-22T15:19:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising