ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జశ్వంత్‌సింగ్‌ మృతి వార్త నన్ను ఎంతో కలిచివేసింది: చంద్రబాబు

ABN, First Publish Date - 2020-09-27T23:07:54+05:30

కేంద్ర మాజీమంత్రి జశ్వంత్‌సింగ్‌ మృతి వార్త తనను ఎంతో కలిచివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జశ్వంత్‌సింగ్‌ మృతిపై ఆయన సంతాపం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కేంద్ర మాజీమంత్రి జశ్వంత్‌సింగ్‌ మృతి వార్త తనను ఎంతో కలిచివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జశ్వంత్‌సింగ్‌ మృతిపై ఆయన సంతాపం తెలిపారు. ఎల్లప్పుడూ వినయంగా వ్యవహరించే జశ్వంత్‌సింగ్‌.. దేశానికి ఎనలేని సేవలు అందించారని చంద్రబాబు గుర్తుచేశారు. ఆదివారం జశ్వంత్‌సింగ్‌ కన్నుమూశారు. జశ్వంత్‌సింగ్‌ మృతిపట్ల ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌ సింగ్‌ సంతాపం తెలిపారు. 1938, జనవరి 3న రాజస్థాన్‌లో జశ్వంత్‌సింగ్‌  జన్మించారు. ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణశాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 1980, 1986, 1998, 1999, 2004లో రాజ్యసభకు, 1990, 1991, 1996, 2009లో లోక్‌సభకు  జశ్వంత్‌సింగ్‌ ఎన్నికయ్యారు. 

Updated Date - 2020-09-27T23:07:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising