ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్వేది ఘటనలో విజయసాయిరెడ్డిని సీబీఐ విచారించాలి: జంగా గౌతమ్

ABN, First Publish Date - 2020-09-12T18:43:53+05:30

అమరావతి: అంతర్వేది రథం దగ్ధం విషయంలో సీబీఐ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని విచారించాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అంతర్వేది రథం దగ్ధం విషయంలో సీబీఐ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని విచారించాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్ డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి వద్ద ఉన్న ఆధారాలు స్వీకరించాలన్నారు. అసలు కుట్రదారు చంద్రబాబు అని.. విజయసాయిరెడ్డి తేల్చేస్తే ఇక ప్రభుత్వం విచారణకు సీబీఐకి కేసు ఎందుకు  ఇచ్చిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని జంగా గౌతమ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో తగిన ఆధారాలు చూపలేకపోతే విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలన్నారు. లేదంటే అంతర్వేది రథం దగ్ధం విషయంలో సీబీఐ విచారణను తప్పుతోవ పట్టించేలా మాట్లాడినందుకు విజయసాయిరెడ్డిని అరెస్టు చేసి శిక్షించాలని జంగా గౌతమ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-09-12T18:43:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising