ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తరాంధ్రలో నేతల ఆస్తులే వృద్ధి: పవన్‌

ABN, First Publish Date - 2020-05-18T10:20:53+05:30

‘ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎన్నో జలవనరులు ఉ న్నాయి. వాటిని సద్వినియోగం చేసుకొంటే ఆ ప్రాంతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): ‘ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎన్నో జలవనరులు ఉ న్నాయి. వాటిని సద్వినియోగం చేసుకొంటే ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా పని చేయాలనే చిత్తశుద్ధి ఉన్న ప్రజాప్రతినిధులు అవసరం’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌  కల్యాణ్‌ చెప్పారు. ఉత్తరాంధ్ర నాయకుల ఆస్తులు అభివృద్ధి చెందుతున్నాయిగానీ ప్రజలు మాత్రం కష్టాల్లోనే ఉంటున్నారని వ్యాఖ్యానించా రు. ఆదివారం ఆ జిల్లా పార్టీ నేతలతో పవన్‌ కల్యాణ్‌ టెలికాన్ఫరెన్‌ ్స నిర్వహించారు. 


స్టైరిన్‌తోనూ సహజీవనం చేయాలా?

కరోనాతో కలిసి జీవించే పరిస్థితి తప్పదని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం... ఆర్‌ఆర్‌ వెంకటాపురం పరిసర గ్రామాల వారిని స్టైరిన్‌ అనే విషవాయువుతో సహజీవనం చేయవలసిందేనని తన చర్యల ద్వారా చప్పకనే చెబుతోందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. తగిన రక్షణ చర్యలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఘటన తీరు రుజువు చేస్తోందన్నారు.  

Updated Date - 2020-05-18T10:20:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising