ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల వద్దకు పవన్‌!

ABN, First Publish Date - 2020-12-01T09:41:04+05:30

తుఫాన్‌ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ క్షేత్రస్థాయి పర్యటనలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుఫాను ప్రాంతాల్లో 4 రోజుల పర్యటన


అమరావతి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టనున్నారు. బుధవారం పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ, భట్టిప్రోలు, చావలి, పెరవలి, తెనాలి, నందివెలుగు, కొలకలూరుల్లో పర్యటిస్తారు. 4,5 తేదీల్లో శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, రాపూరు, వెంకటగిరి ప్రాంతాలకు వెళతారు.

Updated Date - 2020-12-01T09:41:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising