ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల పక్షాన తుదికంటా పోరాడతాం: పవన్‌

ABN, First Publish Date - 2020-08-01T09:08:51+05:30

‘‘రాజధాని రైతుల పక్షాన తుదికంటా పోరాడతాం. రెండు బిల్లులు గవర్నర్‌ ఆమోదం పొందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): ‘‘రాజధాని రైతుల పక్షాన తుదికంటా పోరాడతాం. రెండు బిల్లులు గవర్నర్‌ ఆమోదం పొందిన తరుణంలో ఉత్పన్నమయ్యే రైతుల పరిస్థితిపై జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీలో చర్చించి భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తాం. రైతులకు ఏ విధమైన అండదండలు అందించాలో ఈ సమావేశంలో దృష్టిపెడతాం’’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ప్రజలను కొవిడ్‌ మహమ్మారి పీడిస్తున్న నేపథ్యంలో మూడు రాజధానులపై నిర్ణయం సరి కాదన్నారు. 

Updated Date - 2020-08-01T09:08:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising