ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎకరాకు 35 వేలు పరిహారం ఇవ్వాలని జనసేన డిమాండ్

ABN, First Publish Date - 2020-12-15T20:34:29+05:30

తుఫాన్‌ల వల్ల నష్టపోయిన రైతులు, కౌలు రైతుల్ని ఆదుకోవాలంటూ ఈనెల 28న కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని జనసేన నిర్ణయం తీసుకుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తుఫాన్‌ల వల్ల నష్టపోయిన రైతులు, కౌలు రైతుల్ని ఆదుకోవాలంటూ ఈనెల 28న కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని జనసేన నిర్ణయం తీసుకుంది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎకరాకు రూ. 35 వేలు పరిహారం అందించాలని.. తక్షణ సాయంగా రూ. 10 వేలు ఇవ్వాలని జనసేన డిమాండ్‌ చేసింది. ఇటీవల వరద ముంపు ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటించారు. బాధితుల్ని పరామర్శించారు.

Updated Date - 2020-12-15T20:34:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising