ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్ చార్జీల పెంపుపై జనసేన పార్టీ నేతల నిరాహార దీక్ష

ABN, First Publish Date - 2020-05-18T15:51:33+05:30

గుంటూరు: ప్రభుత్వ భూములు అమ్మకం, విద్యుత్ చార్జీల పెంపుపై జనసేన పార్టీ నిరహార దీక్షకు పూనుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ప్రభుత్వ భూములు అమ్మకం, విద్యుత్ చార్జీల పెంపుపై జనసేన పార్టీ నిరహార దీక్షకు పూనుకుంది. జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేతలు దీక్ష చేపట్టారు. నగరంలోని పీవీకే నాయుడు కూరగాయలు మార్కెట్ అమ్మకాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కూరగాయలు వ్యాపారుల తరపున జనసేన పోరాటం చేస్తుందన్నారు. లాక్‌డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని బోనబోయిన, కే.కే, గాదె వెంకటేశ్వర రావు డిమాండ్ చేశారు.



Updated Date - 2020-05-18T15:51:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising