ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు తీవ్రంగా నష్టపోయారు: జనసేన నేతలు

ABN, First Publish Date - 2020-05-29T01:58:31+05:30

జిల్లాలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో కోల్డ్‌ స్టోరేజీ రైతులను జనసేన నేతలు పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో కోల్డ్‌ స్టోరేజీ రైతులను జనసేన నేతలు పరామర్శించారు. కోల్ట్‌ స్టోరేజీ యాజమాన్య అనాలోచిత వైఖరితో రైతులు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యజమానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలన్నారు. 

Updated Date - 2020-05-29T01:58:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising