రైతులు తీవ్రంగా నష్టపోయారు: జనసేన నేతలు
ABN, First Publish Date - 2020-05-29T01:58:31+05:30
జిల్లాలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో కోల్డ్ స్టోరేజీ రైతులను జనసేన నేతలు పరామర్శించారు.
గుంటూరు: జిల్లాలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో కోల్డ్ స్టోరేజీ రైతులను జనసేన నేతలు పరామర్శించారు. కోల్ట్ స్టోరేజీ యాజమాన్య అనాలోచిత వైఖరితో రైతులు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యజమానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలన్నారు.
Updated Date - 2020-05-29T01:58:31+05:30 IST