ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రభుత్వం అభూత కల్పనతో ప్రచారం: శివశంకర్

ABN, First Publish Date - 2020-08-02T20:14:00+05:30

రాజధాని వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం అభూత కల్పనతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం అభూత కల్పనతో కూడిన ప్రచారం చేస్తోందని జనసేన నేత టి.శివశంకర్ విమర్శించారు. ఆదివారం జరిగిన జనసేన పార్టీ పొలిటికల్ కమిటీ టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుగూ విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తే ఉత్తరాంధ్ర అంతా అభివృద్ధి చెందుతుందా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలకు రాజధానిలోని సచివాలయంలోకి వెళ్ళి పనులు చేయించుకొనేంత అవసరాలు ఉండవన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు కావాల్సింది ఉద్యోగాలు, ఉపాధి అని.. వాటి కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు. అటు టీడీపీ...ఇటు వైసీపీ తమ రాజకీయ క్రీడకు రాజధానిని వాడుకుంటున్నారని శివశంకర్ విమర్శించారు

Updated Date - 2020-08-02T20:14:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising