ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటన్‌లో చిక్కుకున్న విద్యార్థులను ఆదుకోండి

ABN, First Publish Date - 2020-04-03T08:50:25+05:30

బ్రిటన్‌లో చిక్కుకున్న విద్యార్థులను ఆదుకోండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విదేశాంగమంత్రికి పవన్‌కల్యాణ్‌ లేఖ


అమరావతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య కోసం బ్రిటన్‌ వెళ్లిన 300 మంది భారత విద్యార్థులు కరోనా విస్తృతితో తీవ్ర భయాందోళనలో ఉన్నారని.. వారిని ఆదుకోవాలని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు గురువారం ఆయన ట్విటర్‌ ద్వారా విదేశాంగ మంత్రికి లేఖ పంపారు. బ్రిటన్‌లో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు తమ సమస్యను జనసేన పార్టీ దృష్టికి తీసుకురాగా.. పవన్‌ కల్యాణ్‌ వెంటనే స్పందించి కేంద్రమంత్రికి లేఖ రాశారు. గత 12 రోజులుగా వారికి సరైన ఆహారం, వసతి లేక ఇబ్బందులుపడుతున్నారని, వెంటనే స్పందించి వారికి తగిన ఆహార, వసతి సదుపాయాలు కల్పించాలని పవన్‌ కల్యాణ్‌ కోరారు.

Updated Date - 2020-04-03T08:50:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising