ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ కంటే మాదే బలమైన పార్టీ

ABN, First Publish Date - 2020-12-20T08:43:35+05:30

రాష్ట్రంలో బీజేపీ కన్నా క్యాడర్‌ బాగున్న తమ పార్టీయే బలమైనదని జనసేన నాయకులు పేర్కొన్నారు. జనసేన తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అభ్యర్థిని నడ్డా, పవన్‌ నిర్ణయిస్తారు: జనసేన 


తిరుపతి(తిలక్‌రోడ్డు), డిసెంబరు 19: రాష్ట్రంలో బీజేపీ కన్నా క్యాడర్‌ బాగున్న తమ పార్టీయే బలమైనదని జనసేన నాయకులు పేర్కొన్నారు. జనసేన తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. డాక్టర్‌ పి.హరిప్రసాద్‌, రాందాస్‌ చౌదరి, కిరణ్‌రాయల్‌ మాట్లాడుతూ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించడం ఆయన వ్యక్తిగతమేనన్నారు. తిరుపతిలో ఎవరు పోటీ చేయాలన్నది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-20T08:43:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising