ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వామీలపై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-05-26T00:50:54+05:30

స్వామీలపై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో స్వామీజీలకు కరోనా సోకిందా? జనసేన నేత పోతిన మహేష్‌ అని ప్రశ్నించారు. వెంకన్న ఆస్తులు అమ్ముతున్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: స్వామీలపై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో స్వామీజీలకు కరోనా సోకిందా? జనసేన నేత పోతిన మహేష్‌ అని ప్రశ్నించారు. వెంకన్న ఆస్తులు అమ్ముతున్నా స్పందించరా అని నిలదీశారు. ఈ అన్న పాలనలో వ్యక్తుల మీద, కలియుగదైవం మీద దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీటీడీ భూముల అమ్మకం కూడా వైసీపీ వైరస్‌ బారినపడి సెంటుతో మొదలై రోడ్‌మ్యాప్‌ ఎక్కడి వరకు వెళ్తుందో? అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలను బజార్లో దొరికే వస్తువులా చేశారని పోతిన మహేష్‌ దుయ్యబట్టారు.

Updated Date - 2020-05-26T00:50:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising