ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగ్గంపేట మండలం మామిడాడలో చెరువు కబ్జా

ABN, First Publish Date - 2020-05-29T23:28:31+05:30

జగ్గంపేట మండలం మామిడాడలో చెరువు కబ్జా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: జగ్గంపేట మండలం మామిడాడలో చెరువు కబ్జాకు అధికార పార్టీ నేతలు పాల్పడ్డారు. 83 ఎకరాల గోపాలరావు చెరువును కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతల యత్నించారు. చేపల చెరువుగా మారుస్తున్నారని స్థానికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టిని తవ్వి ఇళ్ల స్థలాలకు  నేతలు అమ్ముకుంటున్నారు. చెరువు తవ్వకాలను టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్‌  అడ్డుకున్నారు. ఈ అక్రమ తవ్వకాలపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని, చేపల చెరువుకు అనుమతి ఇస్తే రైతుల తరపున పోరాటం చేస్తామని జ్యోతుల నెహ్రూ ప్రకటించారు.

Updated Date - 2020-05-29T23:28:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising