ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న విద్యా ద్రోహి పథకం ప్రారంభం: విష్ణువర్థన్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-12-28T08:55:36+05:30

రాష్ట్రంలో జగనన్న విద్యా ద్రోహి పథకం ప్రారంభమయిందని దాని కింద 70 ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (సంగడిగుంట), డిసెంబరు 27: రాష్ట్రంలో జగనన్న విద్యా ద్రోహి పథకం ప్రారంభమయిందని దాని కింద 70 వేల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తొలగించారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ జగనన్న వంచన పథకం ద్వారా కేంద్రం నిధులతో రాష్ట్రంలో పేదలకు ఇళ్లు కట్టిస్తున్నారన్నారు.

Updated Date - 2020-12-28T08:55:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising