ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌, విజయసాయి ప్రజలకు క్షమాణ చెప్పాలి: రామకృష్ణ

ABN, First Publish Date - 2020-03-02T20:54:07+05:30

సీఏఏకు మద్దతిచ్చినందుకు సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలకు క్షమాణ చెప్పాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. సెక్యులర్‌ పార్టీ అని చెప్పుకునే వైసీపీ పార్లమెంట్‌లో సీఏఏకు మద్దతిచ్చి తప్పు చేసిందని దుయ్యబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఏఏకు మద్దతిచ్చినందుకు సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలకు క్షమాణ చెప్పాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. సెక్యులర్‌ పార్టీ అని చెప్పుకునే వైసీపీ పార్లమెంట్‌లో సీఏఏకు మద్దతిచ్చి తప్పు చేసిందని దుయ్యబట్టారు. సీఎం మెడలు వంచైనా సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయిద్దామని రామకృష్ణ అన్నారు.

Updated Date - 2020-03-02T20:54:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising