ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ని మించిన మాయగాడు ఎవరు: బుద్దా

ABN, First Publish Date - 2020-02-08T09:56:08+05:30

‘‘రివర్స్‌ పాలనతో ప్రజలతో పబ్జీ గేమ్‌ ఆడుతున్న జగన్‌ని మించిన మాయగాడు ఎవరుంటారు?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ‘‘రివర్స్‌ పాలనతో ప్రజలతో పబ్జీ గేమ్‌ ఆడుతున్న జగన్‌ని మించిన మాయగాడు ఎవరుంటారు? తుఫాన్లను ఆపాలన్నా, బంగాళాఖాతాన్ని వెనక్కి జరపాలన్నా, నదుల్ని వెనక్కి పారించాలన్నా, మూడు రాజధానులు కట్టాలన్నా జగన్‌కే చెల్లుతుంది’’ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘‘పోలవరానికి పునాది పడలేదు, కమ్మ డీఎస్పీలకు మాత్రమే పదోన్నతులు, అమరావతి అంతా గ్రాఫిక్స్‌ అంటూ రాష్ట్రంలో అసత్యాల తుఫాను సృష్టించిన బ్లాక్‌ మీడియా నడిపే జగన్‌, మీరా నీతులు చెప్పేది విజయసాయిరెడ్డి గారూ?’ అంటూ ధ్వజమెత్తారు. 

Updated Date - 2020-02-08T09:56:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising