ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ పాలన అరాచకం: వర్ల రామయ్య

ABN, First Publish Date - 2020-11-15T21:29:37+05:30

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. సీఎం జగన్‌ పాలన అరాచకంగా, పాలెగాళ్ల పాలనలా ఉందనడానికి పల్నాడులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. సీఎం జగన్‌ పాలన అరాచకంగా, పాలెగాళ్ల పాలనలా ఉందనడానికి పల్నాడులో నాయక్ కుటుంబంపై జరిగిన దాడే నిదర్శనమని వర్ల రామయ్య మండిపడ్డారు. సరస్వతీ ఇండస్ట్రీస్‌కి కేటాయించిన భూములను రైతులు సాగుచేసుకుంటుంటే.. వాటిని దున్నడానికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రౌడీలను పంపాడని తెలిపారు. ఈ దారుణంపై ముఖ్యమంత్రి, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏం సమాధానం చెబుతారు? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్‌కు లేఖ రాస్తామని తెలిపారు. నాయక్ కుటుంబానికి న్యాయం జరిగేవరకు టీడీపీ అండతా ఉంటుందని వర్ల రామయ్య భరోసా ఇచ్చారు.

Updated Date - 2020-11-15T21:29:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising