ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులపై జగన్‌రెడ్డి దమనకాండ కొనసాగుతూనే ఉంది: లోకేష్‌

ABN, First Publish Date - 2020-09-19T21:36:46+05:30

దళితులపై జగన్‌రెడ్డి దమనకాండ కొనసాగుతూనే ఉందని టీడీపీ నేత లోకేష్‌ ధ్వజమెత్తారు. శిరోముండనాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు.. భూముల కబ్జా వైసీపీ నేతలకు దినచర్యగా మారిందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దళితులపై జగన్‌రెడ్డి దమనకాండ కొనసాగుతూనే ఉందని టీడీపీ నేత లోకేష్‌ ధ్వజమెత్తారు. శిరోముండనాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు.. భూముల కబ్జా వైసీపీ నేతలకు దినచర్యగా మారిందని దుయ్యబట్టారు. ఫార్మర్ సొసైటీ కింద పేద ద‌ళితుల‌కు 45 ఏళ్ల క్రితం ఇచ్చిన.. భూములపై వైసీపీ నేతలు వాలారని, చిత్తూరు జిల్లా చ‌ట్టేవారిపాలెంలో ద‌ళితుల భూముల‌ను.. వైసీపీ నేత ద్వారకానాథ్‌రెడ్డి క‌బ్జాకి య‌త్నించారని ఆరోపించారు. అడ్డుకున్న ద‌ళితుల్ని ట్రాక్టర్‌ పెట్టి తొక్కిస్తానన్నాడని నారా లోకేష్‌ తెలిపారు.

Updated Date - 2020-09-19T21:36:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising